Breaking News

కూకట్ పల్లి ఎమ్మేల్యే కృష్ణారావు నీ కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎలక్ట్రానిక్ మీడియా బృందం

కూకట్ పల్లి : నేటి తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం మోగించింది. బిఆర్ఎస్ పార్టీ తరఫున మూడోసారి టికెట్ కేటాయించిన సందర్భంగా ఎలక్ట్రాన్ మీడియా బృందం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *