Breaking News

కూకట్ పల్లి ఇంచార్జ్ జోనల్ కమిషనర్ గా స్నేహ శబరీష్

కూకట్ పల్లి : నేటి తెలంగాణ: కూకట్పల్లి ఇన్ఛార్జ్ జోనల్ కమిషనర్ గా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ బాధ్యతలు తీసుకున్నారు. కూకట్ పల్లిలో  జడ్సీగా పనిచేస్తున్న అభిలాష అభినవ్ నిర్మల్ జిల్లా కలెక్టర్గా బదిలీ కావడంతో ఆమె బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. స్నేహ శబరీష్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తాజాగా బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *