Breaking News

భవానినగర్లో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి : నేటి తెలంగాణ: ఫతేనగర్ డివిజన్లోని భవాని నగర్లో స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉండడం వల్ల ప్రజలందరికీ రక్షణ మార్గమని అన్నారు. ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్ మూసాపేట డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, తూము జగదీష్,  తలారి రాము తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *