Breaking News

ఆంజనేయనగర్ లో ప్రహరీ గోడ కూలిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్ పల్లి: నేటి తెలంగాణ: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపద్యంలో బాలాజీ నగర్ డివిజన్ ఆంజనేయ నగర్లో పార్క్ కు అనుకొని ఉన్న ప్రహరీ గోడ కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్ వాసులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా వెంటనే ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో పర్యవేక్షించి సత్వరమే పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, ఎమ్మార్వో గోవర్ధన్, డిసి రమేష్, ఈఈ సత్యనారాయణ ,డిఈ ఆనంద్, జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *