Breaking News

అక్రమంగా గోవులను విక్రయించడం చాలా దుర్మార్గమైన చర్య:కోటి శ్రీధర్ జి

కొందరు దళారులు అక్రమంగా గోవులను విక్రయించి సొమ్ము చేసుకుని వాటిని కమేలకు పంపించడం చాలా దుర్మార్గమైన చర్య:తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల బోర్డ్ సభ్యులు కోటి శ్రీధర్ జిరాజేంద్ర నగర్,(ప్రజాకోట):కొందరు దళారులు అక్రమంగా గోవులను...

అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించడంతోపాటు నాలలను మరమ్మతులు చేయించాం: శ్రీనివాస్ రెడ్డి

బృందావన్ కాలనీ,హౌసింగ్ బోర్డ్ కాలనీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించడంతోపాటు వర్షాలకు నాలలను మరమ్మతులు చేయించాం: శ్రీనివాస్ రెడ్డి రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ, హౌసింగ్...

భారీ వర్షానికి నిరుపేద కుటుంబానికి చెందిన కూలిపోయిన ఇల్లు

షాబాద్,జూలై 27(ప్రజా కోట):గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రేకడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన గంగమ్మ ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోవడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం...

అడవిలో 10 గంటలు చిక్కుకున్న 80 మంది పర్యాటకులు సేఫ్.

ములుగు జిల్లా నూగురు వెంక‌ట‌పురం మండ‌లం వీర‌భ‌ద్రరం గ్రామ‌ అట‌వీ ప్రాంతంలో ఉన్న ముత్యం దారా జ‌ల‌పాతాన్ని చూడడానికి 80 మంది ప‌ర్యాటకులు వెళ్లారు. తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో భారీ వ‌ర్షం కార‌ణంగా మార్గ...